Frankenstein Monster 🧌
2 years
ఈ ఏడాది జనవరి 29న బోధన్ మున్సిపాలిటీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో 6 విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తదనుగుణంగానే కౌన్సిల్ తీర్మానం జరిగింది. బసవేశ్వర, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం