మీ ఇళ్ల మీదకు వెళ్లం.. మీ ఇంట్లో వాళ్లను తిట్టం...
బిర్యానీలు తినడం మానేయండి.
దొడ్డుబియ్యం అలవాటు చేసుకోండి.
వారానికి 200 గ్రాముల మాంసం తినండి.
వైసీపీ నాయకులకు జైలు తప్పదంటున్న టీడీపీ నాయకుడు పట్టాభి
Follow👉
@bigtvtelugu
for more updates
#AndhraPradesh
#Tdp
#Ysrcp
రోడ్డుపైనే పవన్ ‘ప్రజాదర్బార్’
అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీసుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ని కలిసేందుకు వచ్చిన ప్రజలు. కాన్వాయి ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడి.. వాళ్ల అర్జీలు తీసుకున్న పవన్ కల్యాణ్. సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో
కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో ఉద్రిక్తత
జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల దాడి
పోలీస్ స్టేషన్ దగ్గర జనసేన, టీడీపీ కార్యకర్తల ఆందోళన
తరలివచ్చిన టీడీపీ మచిలీపట్నం అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ
ఎస్పీ కార్యాలయానికి దూసుకొచ్చిన
ఆరేళ్ల బాలుడి ప్రాణాలు రక్షించిన డాక్డర్
రహదారి మీదే సీపీఆర్ చేయడంతో సత్ఫలితం.
సోషల్ మీడియా లోవైరల్ అవుతున్న వీడియో.
వైద్యురాలు రవళి కి ప్రజల నుంచి అభినందనలు.
విజయవాడ అయ్యప్పనగర్ లో విద్యుత్ ఘాతానికి గురైన బాలుడు సాయికి రోడ్డుపైనే సీపీఆర్ చేసిన డాక్డర్ రవళి.
#AndhraPradesh
ఆ రోజు నుంచి పొలాల్లోనే ఉంటున్నా..
ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం మెషీన్ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన నంబూరి శేషారావు.
ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడంతో ప్రాణభయంతో ఊరి వదిలి.. పొలాల్లో తలదాచుకుంటున్న బాధితుడు.
#AndhraPradesh
నీలి చిత్రాలు తీస్తూ బాలికపై లైంగిక వేధింపులు..
మాజీ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ అరెస్టు
తన ఇంట్లో పనిచేస్తున్న ఓ బాలికను మూడేళ్లుగా లైంగికంగా వేధించిన కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్.
తమ కుమార్తపై నీలి చిత్రాలు తీస్తూ లైంగికంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖా కార్యాలయాల్లో పెట్టాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇరువురి ఫోటోలను అధికారులు వినియోగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
#AndhraPradesh
#TDP
#Janasena
72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ
సిక్కింలో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెనను నిర్మించిన భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్.
వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్చూ-సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్టు తెలిపిన అధికారులు.
వెలుగులోకి జగన్ మరో అరాచకం..
ప్రజాధనంతో నిర్మించి.. ప్రైవేటు రోడ్డుగా మార్చేసిన జగన్.. ప్రకాశం బ్యారేజ్ నుంచి దేవేంద్రపాడు వరకు 1.5 కిలో మీటర్ల మేర రూ.5 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించారు. క్యాంప్ ఆఫీస్ నుంచే జగన్ సమీక్షలు చేసేవారు. ప్రభుత్వ ఖజానాతో ఫర్నిచర్ కొనుగోలు చేశారు.
ఎమ్మెల్యే చెబితే గుడిలో వెండి పాత్రలు దొంగిలించా..
శ్రీకాళహస్తి ఆలయం ఎదుట స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాజీ అనుచరుడు హేమచంద్రా రెడ్డి ప్లకార్డులతో హల్ చల్. ఆలయంలో స్వామివారికి వినియోగించే వెండి పాత్రలను గతంలో తన చేత ఎమ్మెల్యే చోరీ చేయించారని ఆరోపణ. తాను చేసిన
మా నాన్నని కలవడానికి వెళితే డోర్స్ అన్ని లాక్ చేసుకున్నాడు.
ఆ లేడీ వల్లే గత ఏడాది కాలంగా మా డాడీ మాకు దూరంగా ఉంటున్నాడు.
ఎన్ని మెసేజెస్, కాల్స్ చేసినా అయన స్పందించడం లేదు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె.
#Andhrapradesh
#DhuvvadaSrinivas
#YSRCP
#MLC
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో ఝలక్.. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తో సహా 12మందికి హైకోర్టు నోటీసులు. తనపై దాడి చేశాారని,తప్పుడు కేసులు నమోదు చేశారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని హై కోర్టులో పిల్ దాఖలు చేసిన మాజీ జడ్జి రామకృష్ణ.. వీడియో
30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారు.
ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు.
బీఆర్ఎస్ మద్దతుతోనే చెరువు కబ్జా చేసి ఎంఐఎం కాలేజీలు నిర్మించింది.
చెరువుల పరిరక్షణకు సీఎం చేస్తున్న పనిని అభినందనలు.
సీఎం రేవంత్ రెడ్డిని అక్బరుద్దీన్ భయపెట్టాలని
మరుగుతున్న పాలల్లో చిన్నారిని ముంచి.. వేడివేడి పాలతో అభిషేకం చేస్తే కుటుంబం సంతోషంగా ఉంటుందన్న నమ్మకంతో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో చేసే కాశీ దాస్ బాబా పూజ ఇది.
ఏడాదికి ఒకసారి చేసే పూజ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.
#KashiDasBabaPuja
#UttarPradsh
#Bihar
#NewsUpdates
నెల్లూరు కార్పొరేషన్లో ఎప్పుడైనా అగ్నిప్రమాదం జరగొచ్చు..
ఫైళ్లు మాయంకావొచ్చు.. లేని ఫైళ్లు తగలబడిపోవచ్చు.
ఫైర్ యాక్సిడెంట్ జరక్కుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నెల్లూరు కలెక్టర్దే.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
#Tdp
#Nellore
తండ్రి భుజం ఎక్కి హాస్టల్లో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు..
మంచిర్యాల జిల్లా రామక్రిష్ణ పూర్ సోషల్ వేల్పేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న దాసరి అశ్విక, సహస్ర.
రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలకి అనుమతించని వైనం.
దీంతో తండ్రి భుజం ఎక్కి హాస్టల్
నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి
తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నాడు . పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమూజియన్ ఆవేదన వ్యక్తం
‘పిన్నెల్లి’ పనైపోయింది..!
ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో చెలరేగిన ఘర్షణలు.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన అరాచకాలు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇలా...
మే 13:
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటు గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మెషీన్ని
పార్టీ మారితే.. చంపుతాను అంటు సవాళ్లు..
గెలిచేది మేమే నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన వెంటనే చంపుతామని బెదిరించిన వైసిపి నాయకుడు బొమ్మన శ్రీరామ్ రెడ్డి..వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ గా వ్యవహరించిన చిన్న జలాలపురం పట్నం నాగేష్ పై వైసీపీ నాయకులు బొమ్మన శ్రీరామ్ రెడ్డి తన
ఎన్ కన్వెన్షన్ పై బిగ్ టీవీ సంచలన విశ్లేషణ..
గత 12 ఏళ్లుగా ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జునకు రూ. 4 వేల కోట్లకు పైగా రాబడి.
మొత్తం పది వేల కెపాసిటీ గల ఎన్ కన్వెన్షన్ సంవత్సర
సగటు ఆదాయం రూ.350 కోట్లు.
ఎన్ కన్వెన్షన్ లో ఒకరోజు జరిగే కార్యక్రమానికి రూ 1.7 కోట్లు నుంచి రూ.2
ఎవరు డబ్బులిచ్చినా మీటింగ్ లకు వెళ్తాం
సీఎం జగన్పై రాయి దాడి ఘటనలో వేముల దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిన్న ఐదుగురు మైనర్లను తీసుకెళ్లిన పోలీసులు.. సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసుల ఆందోళన. తమకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్న దుర్గారావు కుటుంబం.
సీఎంపై దాడి చేసే అంత
BIG TV Exclusive Survey
బిగ్ టీవీ నిర్వహించిన ఎక్స్క్లూజివ్ సర్వే ఇది.
మొత్తం 119 నియోజకవర్గాల్లో సుమారు లక్షకుపైగా శాంపిల్స్ సేకరించి చేసిన సర్వే.
కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజారిటీతో అధికారంలోకి రావొచ్చని ఈ సర్వే ద్వారా కనిపిస్తోంది.
#BIGTVSurveyonTelanganaElections
కుప్పంలో వైసీపీకి ఒక న్యాయం.. టీడీపీకి ఒక న్యాయం
చిత్తూరు జిల్లా కుప్పం నామినేషన్ కేంద్రం వద్దకు కుప్పం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వాహనానికి పోలీసులు అనుమతి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కారును మాత్రం 100 మీటర్ల అవతలనే నిలిపివేసిన పోలీసులు, ఎన్నికల అధికారులు. నామినేషన్
‘పాల్వాయిగేటులో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయనకు 12 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం. వీడియో రిలీజ్కు ముందే ఆయనపై కేసు పెట్టాం.. సిట్ కూడా దీనిపై విచారణ చేస్తోంది.’: మీడియా సమావేశంలో ఏపీ సీఈఓ ముకేశ్ మీనా
#AndhraPradesh
#Macherla
త్వరలో బీజేపీలోకి బీఆర్ఎస్?
కొడుకో, కూతురో కేసీఆర్ తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ బీఆర్ఎస్లో చర్చ.
కవితను బయటకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్.
బీఆర్ఎస్ను విలీనం చేస్తానంటూ బీజేపీ ముందు కేసీఆర్ ప్రతిపాదన?
వారం రోజులు ఢిల్లీలో ఉండి చర్చలు జరిపిన కేటీఆర్,
కేటీఆర్ ని నిలదీసిన మహిళా రైతు
మీకు భూమిలిచ్చి మేము రందితో చచ్చిపోవాలా? అంటూ ఆవేదన
సిరిసిల్లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా కేటీఆర్ ను ప్రశ్నించిన రైతు లక్ష్మి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దూరు శివారులో మెడికల్ కాలేజీ కోసం తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు ఇవ్వాలని
సామాన్య కార్యకర్తకు చంద్రబాబు ఆహ్వానం
ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్న అంజిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు అడ్డు తగిలినా భయపడని కార్యకర్త. రేపు విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథిగా రావాల్సిందిగా అంజిరెడ్డిని ఆహ్వానించిన చంద్రబాబు.
కొడాలి నాని నామినేషన్ వివాదాస్పదం
నామినేషన్లో తప్పుడు సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ ఫిర్యాదు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు ఆఫీసుగా వినియోగించినట్టు తులసి ఫిర్యాదు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని అఫిడవిట్లో పేర్కొన్న కొడాలి నాని.
భవనం
చీరాల హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు
అత్యాచారం కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్. నిన్న బహిర్భూమికి వెళ్లిన యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు. గంజాయి మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డ ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో ఇద్దరు. యువకులు అదే గ్రామానికి చెందిన
ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం
తెలంగాణ ఎన్నికల్లో విజయం కోసం బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం
108 అంబులెన్సుల్లో భారీగా డబ్బులు తరలిస్తున్నట్లు ఆరోపణలు
నిన్న ములుగు నుంచి తాండూరుకు వచ్చిన రెండు అంబులెన్సులు
తాండూరుకు తెల్లవారుజామున వచ్చిన TS09UD0526,TS09UD0403
ఏపీ ఎన్నికల ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి జోస్యం
వైసీపీ 123 సీట్లతో అధికారంలోకి వస్తుందని నాకు సమాచారం ఉంది.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుంది. నాకు పక్కా సమాచారం ఉంది.
ప్రెస్మీట్లో హిందూపురం స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి.
#AndhraPradesh
పొద్దున్నే తాగుతూ వాకర్స్తో గొడవ పడిన జంట
హైదరాబాద్: నాగోల్ పరిధి ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకు బీర్లు తాగుతూ హల్చల్ చేసిన యువతీ, యువకుడు. అక్కడ నుం��ి వెళ్లిపోమని చెప్పిన వాకర్స్తో గొడవకు దిగిన జంట. గొడవ ఎక్కువ కావడంతో అక్కడి నుంచి ఉడాయించిన జంట.
#Hyderabad
#Nagole