పద్మభూషణ్,మాజీ ఎం.పీ, సూపర్ స్టార్ డాక్టర్.కృష్ణ మృతి పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.కృష్ణ గారి మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
#RIP
#SuperstarKrishna
సెల్ఫీ ఎట్ ఎస్సారెస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్...
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన దార్శనికతకు నిదర్శనం ఈ నీళ్లు...
@KTRTRS
@trspartyonline
@TelanganaCMO
కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడింది ఇందుకే...ఈ సమయంలో వరద కాలువలో నీరు ఉండడం చూస్తే ఒళ్లు పులకరించి పోతుంది"
@MPsantoshtrs
@trsharish
కండువా ఎగిరేసి చెబుతున్న అన్నదాత
కాళేశ్వర జలాలు ఎదురెక్కి వచ్చిన ఫలితం
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో సంబురం
ఇది ముమ్మాటికి కేసీఆర్ వరద కాలువ నీళ్లతో పండిన పంట.బోరు నీళ్లతో పండింది కాదు.ఇది కేసీఆర్ మక్క తోట అంటూ ఓ రైతు ధైర్యంగా చెబుతున్నాడు.
@trspartyonline
@KTRTRS
@TelanganaCMO
#పరిసరాలు_పరిశుభ్రంగా_ఉంచుకుంటే_
#సీజనల్_వ్యాధులు_దరిచేరవు
#కేటీఆర్_పిలుపుమేరకు_ఇంటి_ఆవరణలో #నిల్వ_ఉన్న_నీటిని_తొలగించడం_జరిగింది
ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై మరింత అవగాహన పెంచుతూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులను నివారించవచ్చు.
@KTRTRS
నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి
@RaoKavitha
గారితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గారికి నామినేషన్ పత్రాలు అందజేస్తూ..
@trspartyonline
@KTRTRS
హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా.BRఅంబేద్కర్ నూతన సెక్రటేరియట్,అమరవీరుల స్మారక చిహ్నం,125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణాలను BRK భవన్ 10వ అంతస్థు నుండి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పరిశీలించారు.
Thank you
@YOUWECAN
foundation&
@yuvstrong12
as part of Great Intiative
#Mission1000beds
,120Critical Care Beds and Equipment worth 2.5Cr Successfully Installed in Nizamabad Government General Hospital. Today met YouWeCan Representatives team and congratulated for there efforts.
అయ్యా ప్రధాని నరేంద్ర మోదీ గారు... ‘ఉన్నత విద్యా సంస్థలు’ తెలంగాణకేవి?
ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి వందల విజ్ఞప్తులు
ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, నవోదయ, మెడికల్ కాలేజీల కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు... ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదు
#EqualityForTelangana
రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న.🙏🏼🙏🏼తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలే ఆయనకు శ్రీరామ రక్ష.ఆయనకున్న ధైర్యం,ఆత్మస్థైర్యమే కరోనాపై విజయం సాధింపజేస్తుంది.
@trspartyonline
@KTRTRS
@MPsantoshtrs
@RaoKavitha
@TelanganaCMO
పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత్ విహార్ లో కేటాయించిన స్థలం పత్రాలను కేంద్ర ప్రభుత్వం నుండి అందుకోవడం జరిగింది.ఇంతటి బృహత్తర కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
@KTRTRS
గారికి ధన్యవాదాలు..
సీఎం శ్రీ కేసీఆర్ గారి అదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.హాస్పిటల్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి,తొలి వ్యాక్సిన్ తీసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు అజయ్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
@KTRTRS
సరిగ్గా ఆర్నెల్ల క్రితం మోర్తాడ్ మండలం దోన్ పాల్ గ్రామంలో చిన్న మొక్కలతో నా చేతుల మీదుగా ప్రారంభించిన పల్లెప్రకృతి వనం నేడు ఏపుగా పెరిగిన పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా మారింది.ఇదే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకునేది..మన భవిష్యత్ తరాలకు మనం అందించే సంపద ఇదే.
@KTRTRS
@MPsantoshtrs
అధైర్యపడవద్దు..నీ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండు..
నిజామాబాద్ జిల్లా అందులో బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భీంగల్ మున్సిపాలిటీ కేంద్రం లో పర్యటిస్తున్న సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి కాల్ చేసి మాట్లాడి నేనున్నా అంటూ భరోసా నిచ్చిన సీఎం కెసిఆర్..
Telangana State witnessed phenonemal growth since it’s formation, outperforming many other major states in economic growth, development and welfare.
This stands as a testimony to the leadership of CM KCR who made this possible.
#TriumphantTelangana
#ThankYouKCR
మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13 వ వారసుడు, సాహూ మహారాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు, మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజె.గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా భారత్ బంద్ లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు,
@KTRTRS
గారి ఆదేశానుసారం వేల్పూర్ X రోడ్ వద్ద జరిగిన రైతు ధర్నా లో...
@trspartyonline
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్
@trspartyonline
గారి పుట్టిన రోజు సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గం సదశివనగర్ లో కేక్ కట్ చేసి మొక్కలు నాటి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
@TSwithKCR
@kcrunofficial
ఈనెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్
@trspartyonline
@KTRTRS
@MPsantoshtrs
తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారిని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
#KCR
#VPR
వేల్పూర్ లో ప్రారభించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించి వారికి శుభాకాంక్షలు తెలియజేసాను.ఈ సందర్భంగా ఇండ్లు పొందిన కుటుంబీకులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆనందభాష్పలతో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
@KTRTRS
@trspartyonline
@TelanganaCMO
👉 ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్ కాకుండా చూసుకోవాలి.
👉 బై బ్యాక్ ఒప్పందం ప్రకారం ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలి
👉 రైతులకు నష్టం కలిగించే సీడ్ వ్యాపారుల లైసెన్స్ లు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి.
★ 👉 ఫోన్ లో జిల్లా కలెక్టర్ గారితో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
బాల్కొండ నియోజకవర్గానికి నూతన డయాలసిస్ సెంటర్
భీంగల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసిన మంత్రి వేముల
సానుకూలంగా స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు...రెండు రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని హామీ
నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపిన మంత్రి వేముల
ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకొని
@trspartyonline
వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ
@KTRTRS
పిలుపు మేరకు 3 రోజుల పాటు నిర్వహించనున్న జన్మదిన వేడుకల్లో భాగంగా ఇవాళ బాల్కొండ నియోజకవర్గం భీంగల్లో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నాను
కుటుంబ సమేతంగా ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని స్వామి వారి వేద ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది.రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నాను..
@trspartyonline
@ttd
#ttd
#Thirumala
గౌరవ మంత్రి
@KTRTRS
గారి జన్మదినం కానుకగా గౌరవ రాజ్యసభ సభ్యులు
@MPsantoshtrs
గారు తలపెట్టిన "ముక్కోటి వృక్షార్చన" కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది.
@TelanganaCMO
నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ 6 వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ ఉమారాణి గారు ఈ రోజు నిజామాబాద్ అర్బన్ MLA గణేష్ గుప్త ఆధ్వర్యంలో నా సమక్షంలో టి.ఆర్.ఎస్ పార్టీలో చేరడం జరిగింది.వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
@trspartyonline
@MPsantoshtrs
నా పై నమ్మకంతో మరోసారి ఆశీర్వదించి బాల్కొండ ఎమ్మెల్యే గా గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు..
- మీ వేముల ప్రశాంత్ రెడ్డి
యువ నాయకుడు,టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
@KTRTRS
తన ఆత్మస్థైర్యం,పోరాటపటిమ స్పూర్తితో త్వరలోనే కోవిడ్ ను జయిస్తారు.ప్రజల ఆశీర్వాదం,భగవంతుడి దీవెనలతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్న.
@trspartyonline
* ఈనెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం
* ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్
తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసిలపై చర్చించడానికి, గైడ్ లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ గారి సమన్వయంలో అందరూ మంత్రులతో సమావేశం జరిగింది.
సహచర మంత్రులతో కలిసి ఈ సమావేశానికి హాజరై పలు అంశాలపై చర్చించడం జరిగింది.
@trspartyonline
@KTRTRS
నూతన సెక్రటేరియట్ రోడ్ నెట్ వర్క్ పనులను స్వతహాగా వాహనం నడుపుకుంటు సచివాలయ బయటి,లోపలి పరిసరాలు తిరుగుతూ పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
తదనంతరం సచివాలయ ఇతర తుదిదశ పనులను పరిశీలించి అధికారులకు,ఏజెన్సీ కి పలు సూచనలు చేసిన మంత్రి వేముల..
ఆంగ్ల నూతన సంవత్సరం మరియు వివాహ దినోత్సవం పురస్కరించుకుని జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర���శించుకోవడం జరిగింది..
2021 నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని,వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించాను.
@trspartyonline
@MYaskhi
గారు ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలో ఉంటుందనే విషయం మీరు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు.ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గుచేటు.కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా బీజేపీతో మీ అపవిత్ర కలయిక జుగుప్సాకరం.
తెలంగాణ మహిళా లోకానికి ఆదర్శం
తెలంగాణ బతుకమ్మ విశిష్టతను నలుదిక్కులా
చాటిచెప్పిన తెలంగాణ ఆడపడుచు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@RaoKavitha
నాపై నమ్మకం ఉంచి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో
బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు..
Thank You CM SRI KCR Garu
నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఒకేసారి, ఒకే రోజు మూడు మోకాలి శస్త్ర చికిత్స లు చేసిన డాక్టర్ల బృందానికి,సూపరింటెండెంట్ కి శుభాకాంక్షలు.పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేస్తున్న
@TelanganaCMO
కేసీఆర్ గారికి ధన్యవాదాలు
హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పనులు పరిశీలించిన మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మంత్రుల తో పాటు సీఎస్ శాంతి కుమారి, డిజిపి అంజనీకుమార్, పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు
తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని రోజు.మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు. ఉద్యమ నేత కేసీఆర్ "కేసీఆర్ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో" అంటూ త్యాగనిరతిని చాటుతూ ఆయన చేపట్టిన దీక్ష నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం.
@KTRTRS
@trspartyonline
@MPsantoshtrs
#DeekshaDivas
హైదరాబాద్ లో శనివారం జరిగిన ఇరిగేషన్ శాఖ (గజ్వేల్) ఈఎన్సీ హరిరామ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసిఆర్ గారితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు..
నేను ఈ రోజు నిమ్స్ ఆసుపత్రిలో COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి మోతాదు తీసుకోవడం జరిగింది. మనమందరం వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని మరియు మాస్క్ తప్పని సరిగా ధరించాలని కోరుతున్నాను.
@ntdailyonline
@MPsantoshtrs
@trspartyonline
#Covaxin
వేల్పూర్ మండల కేంద్రంలో సుమారు 31లక్షలతో ఆధునీకరించిన PHC ని ప్రారంభించాను.మిత్రులతో కలిసి సుమారు 1.50 కోట్లు ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ డబ్బులతో బాల్కొండ నియోజకవర్గంలోని 12 హాస్పిటల్లో ఐసీయూ,ఆక్సిజన్ బెడ్లు,వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
@KTRTRS
@trspartyonline
@TelanganaCMO
> మూడవ సారి నన్ను దీవించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు.
> నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు.
> నాపై ఎన్ని విష ప్రచారాలు చేసినా ఓడించలేకపోయారు.
> ప్రజల కోసం సేవకుడిగా పనిచేస్తా.
> కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు పోరాడుతా
-వేముల ప్రశాంత్ రెడ్డి
నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.టిఆర్ఎస్ కార్యకర్తలు,నాయకులు ఇట్టి విషయాన్ని గమనించగలరు.
@KTRTRS
@trspartyonline
@ntdailyonline