ETV Andhra Pradesh is a 24 x 7 satellite channel comprising Telugu News, News based programs, women's infotainment programs,film news, youth based programs
కృష్ణా జిల్లా మోపిదేవి వార్పు మార్గంలో రాత్రికి రాత్రే వెలిసిన రోడ్డు
వారాహి యాత్ర కోసం ఇవాళ పవన్ అవనిగడ్డ వస్తున్నారని తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మించేశారా అన్న అనుమానాలకు వ్యక్తం అవుతున్నాయి.
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్
వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
వైకాపాకు అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశారని సస్పెన్షన్
నారా లోకేష్కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్స్టార్ రజనీకాంత్
చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష: సూపర్స్టార్ రజనీకాంత్
చేసిన మంచి పనులు, ప్రజాసేవ చంద్రబాబును బయటకు తీసుకొస్తాయి: రజనీకాంత్
పవన్ పోరాటంపై ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి
ఇంట్లో ఆఖరివాడైనా జనానికి మంచి చేయడంలో ముందుంటాడు: చిరంజీవి
సినిమాల్లోకి బలవంతంగా.. రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చాడు
ఏ అన్నకైనా తమ్ముడు అనవసరంగా మాటలుపడుతుంటే బాధేస్తుంది
పవన్ను గెలిపించాలని పిఠాపురం ప్రజలకు చిరంజీవి విన్నపం
తిరుపతిలో దొంగ ఓట్ల ఘటనలో
విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి సస్పెన్షన్
తిరుపతి నగరపాలక సంస్థ సహాయ కమిషనర్గా చేసిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి
ఆర్వో లాగిన్తో 35 వేల ఓటరు కార్డులు డౌన్లోడ్ చేశారని ఆరోపణలు
తొలి తెలుగు TV న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆయన యశోదాలో చేరినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. దూర్ దర్శన్ తొలిసారి తెలుగు వార్తను చదివి శాంతిస్వరూప్ రికార్డు సృష్టించారు.
అమెరికాలోని టెక్సాస్ నగరంలో జరిగిన భగవద్గీత పారాయణంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటుదక్కించుకున్నమైసూర్ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి బృందం...
కొలిక్కి వచ్చిన తెదేపా-జనసేన-భాజపా సీట్ల వ్యవహారం
పొత్తులో భాగంగా జనసేన, భాజపాకు 8 ఎంపీ సీట్లు
10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న భాజపా
21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన
విశాఖలోని మెడ్టెక్ జోన్ మరో ఘనత
దేశీయంగా తయారైన తొలి మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ ఉత్పత్తి
ఎర్బా ఎండీఎక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ పేరుతో కిట్ రూపకల్పన
కిట్కు ఐసీఎంఆర్, సీడీఎస్సీవో నుంచి అత్యవసర అంగీకారం
ఆరోగ్య రంగంలో మనదేశ ప్రతిభకు ఇదే తార్కాణం: సీఈవో జితేంద్ర శర్మ
తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఐడీ నోటీసులు
పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసులు
కార్యాలయ కార్యదర్శి అశోక్బాబుకు నోటీసు ఇచ్చి వెళ్లిన సీఐడీ కానిస్టేబుల్
ఈనెల 18లోగా వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్న సీఐడీ
వైకాపాకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ
కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను సుప్రీంలో సవాల్ చేసిన వైకాపా
వైకాపా పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం
జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైకాపా
రేపటి నుంచి 'నిజం గెలవాలి' పేరుతో 3 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన
వారానికి మూడు రోజులు చొప్పున పర్యటన ఖరారు
3న విజయనగరంలో, 4న శ్రీకాకుళం, 5న విశాఖ జిల్లాలో
చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తా: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే నేను నడుచుకుంటా: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
రాహుల్ విస్పష్టంగా ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఝాటించారు: రేవంత్
ఈనాడు పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలు పూర్తిగా ఫేక్. ఈనాడు, ఈటీవీ పేర్లతో వైకాపా ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలతో ఈనాడుకు సంబంధం లేదు. ఈ వార్తను మీ ఫ్రెండ్స్ సర్కిళ్లలో, మీ స్నేహితులతో కూడిన వాట్సాప్ గ్రూపుల్లో, మీ సోషల్ మీడియాలో షేర్ చేసి అప్రమత్తం చేయగలరు
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియామకం
పల్లా శ్రీనివాస్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన చంద్రబాబు
ఇటీవల గాజువాక ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావు యాదవ్
సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్న కృషి : చంద్రబాబు
నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డ్ | 'Natu Natu' Wins Oscar | Best Original Song Category
ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ పాటగా నాటునాటు రికార్డ్
పాట రాసిన గీత రచయిత చంద్రబోస్
పాటకు నృత్య దర్శకత్వం వహించిన ప్రేమ్రక్షిత్
గుంటూరు: పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో రాయి కలకలం
వారాహి యాత్రలో పవన్ మీద రాయి విసిరిన గుర్తుతెలియని వ్యక్తి
తెనాలిలో వారాహి యాత్రలో పవన్పైకి రాయి విసిరిన ఓ వ్యక్తి
పవన్ కల్యాణ్కు తగలకుండా దూరంగా పడిన రాయి
రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన జన సైనికులు
మే 1వ తేదీనే బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బు జమ
పింఛన్లు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
బ్యాంక్ ఖాతాలు లేని వారికి దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ
విజయవాడ: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టు
జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు
ఉదయం 5 గంటల నుంచి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే తనిఖీలు
సుప్రీంకోర్టులో భారతి సిమెంట్స్కు ఎదురుదెబ్బ
భారతీ సిమెంట్స్ ఎఫ్డీలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టిన సుప్రీంకోర్టు
జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
భారతీ సిమెంట్స్కు చెందిన రూ.150 కోట్లు విడుదల చేయాలని ఈడీని ఆదేశించిన హైకోర్టు
YCP Policies Interupts AP's Financial Situation | Center Should Resolve | TDP MP Rammohan Naidu |
కనీసం జీతాలు కూడా సకాలంలో చెల్లించలేక పోతోన్న వైకాపా ప్రభుత్వం : పార్లమెంట్లో తెదేపా నేత రామ్మ్మోహన్ నాయిడు
నరేగా నిధులు సైతం దుర్వినియోగం : తెదేపా నేత
ఎన్నారై యశస్వి పాస్పోర్టును రిలీజ్ చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారని యశస్విపై సీఐడీ కేసు
ఇటీవల హైదరాబాద్లో అరెస్టు చేసి 41ఏ నోటీసులు ఇచ్చిన సీఐడీ
అరెస్టు సమయంలో యశస్వి పాస్పోస్టు స్వాధీనం చేసుకున్న సీఐడీ
ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ
పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేసిన మోదీ
9.30 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థికసాయం విడుదల
సౌత్బ్లాక్లోని పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ