రాబోయే కొత్త ప్రభుత్వం కొత్త తరానికి మార్గదర్శి గా ఉండాలంటే ..
గత ప్రభుత్వాల లాగా ప్రతీ పథకానికీ ఇందిరమ్మ, రాజీవ్ , ఎన్టీఆర్ , చంద్రన్న , రాజన్న, జగన్నన్న లాంటి పేర్లను పక్కనబెట్టి .. ఈ నేల మీద పుట్టి సేవలందించిన మహనీయుల పేర్లను పెట్టడమో .. లేక ఇప్పటి కేంద్ర ప్రభుత్వం లా వ్యక్తి