Vasantha Krishna Prasad
4 years
భారీ వర్షాల కారణంగా ఇబ్రహీంపట్నం, జి.కోండూరు, మైలవరం మండలాల్లో జలమయమైన కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది.
చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న దృష్ట్యా ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశాము.