తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్ రెడ్డి 30 రోజుల్లో రాజీనామా టిడిపి కౌన్సిలర్లకు చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తానన్న హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానన్న జేసి.
జగన్ రెడ్డి వేధింపులకు ఇదే నిదర్శనం 2 నెలల నుంచి NOC ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారి అడిగిన ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే NOC వచ్చింది
నాడు ఎన్టీఆర్ చనిపోతే లక్ష్మీపార్వతి ఏ బాధ లేకుండా వెళ్లి తాపీగా కూర్చుని టీ తాగుతూ పీవీ నరసింహారావు గారు వచ్చేటప్పటికి మాత్రం వెళ్లి ఎన్టీఆర్ మీద పడి ఏడ్చింది నేను ప్రత్యక్షంగా చూశాను
టిడిపి ఐదేళ్ల కాలంలో చేసిన అప్పు 2.65 లక్షల వేల కోట్లు వైసిపి నాలుగేళ్ల కాలంలో చేసిన అప్పు 10.77 లక్షల వేల కోట్లు - పురందేశ్వరి
ఇప్పుడు రండిరా పేటీఎం కుక్కల్లారా 😂
ఎవరెస్టు శిఖరం వంటి రామోజీరావు గారు ఈ నీచ రాజకీయాల వల్ల అవమానాలు అనుభవించారు కానీ ఒకటి మాత్రం నిజం ఆయనను వేధించిన వారి పతనాన్ని చూశాకే ఆయన దైవ సన్నిధికి వెళ్ళాడు - బాబు రాజేంద్రప్రసాద్
రేపు కూడా కక్ష కార్పన్యాలకు టిడిపి పోతుందా అంటే చంద్రబాబు అలాంటి వాడు కాదు ఆయన చాలామందికి నచ్చకపోవచ్చు కానీ ఆయన వ్యవహార శైలి ఆదర్శం ఆయన రాజకీయాల్లోకి రాకపోతే 3 ఒలింపిక్స్ గెలిచేవాడు - మాజీ సిఎస్ఎల్వీ సుబ్రమణ్యం
2019లో కేకే వైసీపీకి 135 వస్తాయని చెప్పాడు అదే సంవత్సరం టిడిపికి 25 రావచ్చు అన్నాడు ఇప్పుడు అదే కేకే టిడిపి కూటమికి 161 వస్తాయి వైసిపికి కేవలం 14 వస్తాయంటున్నాడు
ప్రతివత శిరోమణులు తండ్రి కాబోతున్న తెల్ల బొచ్చు ఘనకార్యం గురించి నోరు మెదపలేదే
అదే తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే ఈ పాటికి వచ్చి మైకులు పగలగొట్టే వాళ్ళు కదా 😂
పరిటాల రవి గారు బ్రతికి ఉండి ఉంటే ఇప్పుడు మొరుగుతున్న కుక్కలతో సహా పులి అని జకీలు వేసి లేపే వాడు కూడ రాజకీయాల్లోకి రావడానికి భయపడేవాడు..
#ParitalaRavindraLivesOn
రాజశేఖర్ రెడ్డి శవం ఇంటికి రాకముందే జగన్ రెడ్డిని సీఎం చేయటానికి నా మద్దతు ఇవ్వాలి అం��ూ నా దగ్గరకు రాయబారానికి పంపాడు దానికి నేనే నిలువెత్తు సాక్ష్యం - చిరంజీవి
నాగేశ్వరరావుని ఎందుకు పేటీఎం అన్నారు అంటే గతంలో ఏ ప్రభుత్వమైనా ప్రజల సొమ్మే ఖర్చు పెడుతుంది దానిపై వారి ఫోటోలు వేయకూడదు అన్నాడు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోడీ ఫోటో ఉంటే ఎందుకు అన్నాడు ఇప్పుడు పాసు పుస్తకాల మీద మాత్రం జగన్ ఫోటో ఉండొచ్చు అంటున్నాడు
చంద్రబాబు గారు 7 పదుల వయసులో ఓటమి తరువాత అసెంబ్లీ కి వెళ్లి 151 మంది కీ సమాధానం చెప్పారు.!
మన పులివెందుల పులి ఓటమి తరువాత అసెంబ్లీ కి రావాలంటే 100 నియమాలు పెడుతుంది.!
@ncbn
🔥
నాయుడు నికాసైన రాయలసీమ బిడ్డ రా .!
#TDPTwitter
YSR చనిపోయాడనే వార్త తెలిసి కూడా జగన్ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాలేదు కనీసం పోస్టుమార్టం జరిగే ఆసుపత్రికి కూడా వెళ్లలేదు. చివరికి బేగంపేట ఎయిర్ పోర్టుకు YSR శవం వస్తే అక్కడకు కూడా వెళ్ళలేదు అంత నీచుడు జగన్