CPRO to the Chief Minister of the Telangana Government I Bridging the Gap Between the Government and the People I Managing Communications I
#TelanganaPR
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన అగ్ర నటుడు ప్రభాస్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 1కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
#Prabhas
గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#TelanganaFloods
భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా మేమున్నామంటూ అగ్ర నటుడు నందమూరి తారక రామారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
@tarak9999
గారికి
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన
@APDeputyCMO
పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 1కోటి రూపాయల విరాళం ప్రకటిచారు. కష్టకాలంలో అందరం చేదోడువాదోడుగా ఉండాలని, త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కలిసి స్వయంగా చెక్కు అందజేస్తానని వారు తెలిపారు. వరద
వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పునరుద్ధరణ, సహాయ కార్యక్రమాలకు మద్దతుగా అగ్ర నటుడు మహేశ్ బాబు గారు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ప్రభుత్వ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి
@APDeputyCMO
పవన్ కల్యాణ్ గారు 1కోటి రూపాయలు విరాళం అందించారు. ముఖ్యమంత్రి
@revanth_anumula
గారిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం
@PawanKalyan
గారు ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన
@APDeputyCMO
పవన్ కల్యాణ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 1కోటి రూపాయల విరాళం ప్రకటిచారు. కష్టకాలంలో అందరం చేదోడువాదోడుగా ఉండాలని, త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కలిసి స్వయంగా చెక్కు అందజేస్తానని వారు తెలిపారు. వరద
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన అగ్ర నటుడు అల్లు అర్జున్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షలు విరాళం ప్రకటించారు. విపత్కర పరిస్థితులు తొలిగిపోయి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
I'm saddened by the loss and suffering caused by the devastating rains in Andhra Pradesh and Telangana. In these challenging times, I humbly donate ₹1 crore in total to the CM Relief Funds of both states to support the relief efforts. Praying for everyone's safety 🙏.
వరద బాధితుల సహాయార్థం అగ్ర నటుడు మహేశ్ బాబు గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి
@revanth_anumula
గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన
@urstrulyMahesh
గారు ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు.
@amb_cinemas
తరపున కూడా మహేశ్ గారు మరో రూ.10లక్షలు
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన అగ్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ప్రతిఒక్కరూ ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.
మనందరం ఏదో
కుటుంబ అనుబంధాలను చాటుతూ తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం
#FilmfareAwardsSouth
ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా
@VenuYeldandi9
సహా పలు కేటగిరీల్లో అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు హర్షం వ్యక్తం చేశారు.
#Balagam
చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
అలాగే,
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ గారు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.15 లక్షలు విరాళం ప్రకటించారు. కష్ట సమయాల్లో ఒకరికొకరు తోడుండటం అత్యవసరమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
#SidduJonnalagadda
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సహకారంగా యువ నటి అనన్య నాగళ్ల గారు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
@AnanyaNagalla
గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#TelanganaFloods
రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన వైజయంతి మూవీస్ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20 లక్షలు విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
@VyjayanthiFilms
వారికి కృతజ్ఞతలు తెలిపారు.
#TelanganaFloodRelief
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన నారా భువనేశ్వరి గారు తమ హెరిటేజ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
@ManagingTrustee
గారికి కృతజ్ఞతలు తెలిపారు.
At Heritage Foods, we believe in standing by our communities, especially in times of crisis. The recent floods in Andhra Pradesh and Telangana have impacted many lives, and we are committed to supporting the State's efforts in providing relief and rebuilding the affected areas.
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి తన వంతు సహకారంగా అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
వరద బాధితులకు సహాయార్థం ప్రఖ్యాత లలితా జ్యువెలరీస్ సంస్థ అధినేత కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 1కోటి రూపాయల విరాళం అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి
@revanth_anumula
గారిని కలిసిన కిరణ్ కుమార్ గారు ఈ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి
వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి తన నెల జీతం రూ.2.75 లక్షలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
@TeenmarMallanna
గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#TelanganaFloodRelief
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు.
వరద బాధితుల సహాయార్థం యువ దర్శకుడు, రచయిత వెంకీ అట్లూరి గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. సహాయ కార్యక్రమాల కోసం తన ఉదారత చాటుకున్న
#VenkyAtluri
గారికి ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు కృతజ్ఞతలు తెలిపారు.
#TelanganaFloodRelief
#CMRF
జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటూ, త్వరితగతిన అమలు చేస్తోన్న ముఖ్యమంత్రి
@revanth_anumula
గారికి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న తెలుగు జర్నలిస్టుల ప్రతినిధి బృందం కలిశారు.
రాష్ట్ర పండుగైన బతుకమ్మ వేడుకలను ప్రజా ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటుకునేలా అక్టోబర్ 2 నుంచి 10 వరకు కార్యక్రమాలు ఉంటాయి. ముగింపు సద్దుల బతుకమ్మ నాడు ట్యాంక్ బండ్ వేదికగా పెద్దఎత్తున సంబురాలు జరుగుతాయి.
#Bathukamma
తెలంగాణ అభివృద్దికి దోహదపడే పెట్టుబడులను రాబట్టడంలో ప్రస్తుత అమెరికా పర్యటన సజావుగా సాగుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ గారు తెలిపారు. గడిచిన పదేండ్లుగా రాష్ట్రం తరఫున గ్లోబల్ లీడర్స్ తో ఒప్పందాల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తోన్న అనుభవం తనదని చెప్పారు.
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్
@uppalgaurav3
గారికి చెక్కు అందజేశారు. ఈ కష్ట సమయంలో వరద బాధితుల కోసం
భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో సహాయంగా మేమున్నామంటూ పలువురు ముందుకొస్తున్నారు. యువ నటుడు విశ్వక్ సేన్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
@VishwakSenActor
In these devastating times of calamity, I am pledging a donation of ₹5 lakhs to the Telangana CM Relief Fund to support the flood relief efforts in the state. This contribution is a small step towards alleviating the suffering of those affected by the floods.
@revanth_anumula
వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1లక్ష విరాళం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
#AmerAliKhan
గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#TelanganaFloodRelief
వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత అరబిందో ఫార్మా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు, ఉప ముఖ్యమంత్రి
@Bhatti_Mallu
గారిని
@AurobindoGlobal
ప్రతినిధులు కలిసి, విరాళం చెక్కును అందజేశారు.
సీఎం, డిప్యూటీ
Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA) హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవస్థాగత ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
జీహెచ్ఎంసీ తోపాటు చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ
విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం
🔹3వ తరగతి వరకు అంగన్ వాడీల్లోనే ప్లేస్కూల్ తరహా బోధన
🔹4 నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు రవాణా సదుపాయం
🔹విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందిచాలని విద్యాశాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు
హైదరాబాద్ :
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా
కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక అల్పాహారం అందించే కార్యక్రమానికి ప్రఖ్యాత వయాట్రిస్ (Viatris) ఫార్మా సంస్థ తమ
#CSR
నిధుల నుంచి రూ.6.4కోట్లు విరాళంగా ఇచ్చింది. హరేకృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద
వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షలు విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి
@revanth_anumula
గారిని కలిసిన సుప్రియ గారు
@AnnapurnaStdios
సంస్థ తరపున ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా
మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి నలమాద ���ురుషోత్తమ్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘనంగా నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు హాజరై, పెద్దాయన పార్ధీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. బాధలో ఉన్న ఉత్తమ్ గారి
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, విప్ ఆది శ్రీనివాస్ గారితో కలిసి నేరెళ్ల బాధితులు సచివాలయంలో ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యారు. 2017 నాటి ఘటనల్లో ఇసుక లారీల వల్ల మనుషుల ప్రాణాలు
తెలంగాణ జాతి గర్వించదగిన అద్భుతమైన కళాకారుడు, దర్శకుడు, నటుడు, నిర్మాత పైడి జైరాజ్ గారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. పైడి జైరాజ్ గారి జయంతి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్, నంది పురస్కార గ్రహీత పొన్నం రవిచంద్ర గారు పైడి జైరాజ్ గారి జీవితంపై రాసిన "ద ఫస్ట్ యాక్షన్
బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ తమకు ఉద్యోగంలో ఎలా ఉపయోగపడిందో వివరించిన యువత. ముందస్తుగా అతికొద్ది మంది శిక్షణ పొందగా, రాష్ట్రవ్యాప్తంగా 38 కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రొగ్రాంను సీఎం
@revanth_anumula
గారు నేడు అధికారికంగా ప్రారంభించారు.
#bfsi
#bfsisector
ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (
#YISU
) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి
@revanth_anumula
గారి ఆలోచనకు అనుగుణంగా కొన్ని
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని కేస్ స్టడీగా అధ్యయనం చేయాలని యువ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు సూచించారు. జలసౌధ వేదికగా జరిగిన కార్యక్రమంలో నీటిపారుదల శాఖలో నూతనంగా నియమితులైన ఇంజనీర్లకు పత్రాలు అందజేసిన సందర్భంగా సీఎం గారు మాట్లాడారు.
#Telangana
#Irrigation
ఏటా సెప్టెంబర్ 17వ తేదీని "తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం"గా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1948, సెప్టెంబరు 17న రాచరిక పాలన ముగిసి తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను "తెలంగాణ ప్రజా పాలన
పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు 2024 సంవత్సరానికిగాను ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ గారు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా (
#HYDRAA
) తరహా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు అధికారులను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ చేపడుతామని ప్రకటించారు. ఆక్రమణ దారులు ఎవరున్నా, ఎంతటి వారున్నా వాటిని తొలగించాల్సిందేనని స్పష్టం
తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి, 65 రోజుల్లోగా నియామకాలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు తెలిపారు. ఎల్బీ స్టేడియం వేదికగా
#DSC2024
ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నియామక పత్రాలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న3 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ
తెలంగాణ సంస్కృతి సంప్రదాయం
ఆడ పడుచుల పూల సంబురం
మహిళా శక్తి స్వరూపం మన బతుకమ్మ
తెలంగాణ సద్దుల బతుకమ్మ సంతోష ఉత్సవాలు
ట్యాంక్ బండ్ వేదికగా..
10 వ తేదీ (గురువారం), సాయంత్రం 5 గంటలకు
అంబరాన్ని అంటనున్న బతుకమ్మ సంబురాలు
@TelanganaCMO
#Batukamma
#Hyderabad
#Telangana
వరద బాధితులను ఆదుకోవడంలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా 'తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగులు' తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు.
జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలన్నారు. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని, అందుకు
To help customers in Andhra Pradesh and Telangana stay connected during the region's unprecedented rains, Airtel is taking the following measures.
@JM_Scindia
🔷 తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ
🔹17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ
🔹హైదరాబాద్ లోనే మెయిన్ క్యాంపస్.. కంపెనీల భాగస్వామ్యం
🔹యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి
🔹ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టే యోచన
🔹స్కిల్ వర్సిటీ ముసాయిదాకు పలు మార్పులు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక మన బతుకమ్మ
ఆడపడుచుల అత్యంత ప్రీతిపాత్రమైంది మన బతుకమ్మ
తంగేడు, గునుగు రంగుల పూల ఆనందం మన బతుకమ్మ
ఆడబిడ్డల ప్రకృతి సింగారం మన బతుకమ్మ
అక్కచెల్లెళ్ల జానపద ఉయ్యాల మన బతుకమ్మ
రంగురంగుల పువ్వులతో రమణీయమైంది మన బతుకమ్మ
ఆటపాటల తొమ్మిదొద్దుల
🔹 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్.. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజాప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఏ
యువతకు సంబంధించి ఈ రెండూ రాష్ట్రంలో గేమ్ ఛేంజర్స్
🔹 జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణ యువత మరింత రాణించేలా శిక్షణ ఇచ్చే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ.
🔹విద్యావంతులైన యువతకు నైపుణ్యాలు నేర్పించే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.
#YoungIndiaSkillUniversity
#Telangana
తెలంగాణ విద్యా కమిషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా రంగంపై సమగ్రమైన విద్యా పాలసీని తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. చైర్మన్ తో పాటు విద్యా రంగంలో నిపుణులైన ముగ్గురు సభ్యులతో
టెక్స్ టైల్ పార్కు భూ నిర్వాసితుల సంక్షేమంపై
ముఖ్యమంత్రి
@revanth_anumula
గారి ఆదేశాలు
*వరంగల్ పర్యటనలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూ నిర్వాసితుల సమస్యలకు పరిష్కారాలు సూచించారు. పార్కు నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల
హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఏఐ సదస్సుకు రంగం సిద్ధమైంది. రెండు రోజులపాటు(సెప్టెంబర్ 5,6 తేదీల్లో) హెచ్ఐసీసీ(
#HICC
)లో జరగనున్న ఈ సదస్సును గురువారం ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి
@OffDSB
గారు ప్రారంభిస్తారు. ఈ సదస్సులో ఐటీ రంగానికి చెందిన
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న తెలంగాణ బృందం పలు అంతర్జాతీయ సంస్థతో ఫలవంతమైన సమావేశాలు జరుపుతోందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు తెలిపారు. ప్రజాప్రభుత్వం భవిష్యత్ ప్రణాళికల పట్ల ప్రపంచ బ్యాంకు సహా అనే సంస్థలు ఆసక్తి కనబర్చాయని,
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన అగ్ర నటుడు అక్కినేని నాగార్జున గారు తమ కుటుంబం తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. విపత్తులో ఎదురయ్యే సవాళ్లను కలిసికట్టుగా స్థైర్యంగా ఎదుర్కొందామని వారు పిలుపునిచ్చారు. వరద సహాయ కార్యక్రమాల
In response to the severe flooding in both the Telugu states, we as Akkineni family wish to contribute 50 lakhs each to the CM Relief Funds for Andhra Pradesh and Telangana.
It’s crucial that we unite to support the government’s efforts in delivering swift relief measures and
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విస్తరణకు హైదరాబాద్ నగరమే కేంద్ర బిందువుగా ఉంటుందని, దేశంలో మరే ఇతర నగరం అందుకు సన్నద్ధం కాలేదని ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు చెప్పారు. నాస్కామ్ (NASSCOM) సహకారంతో తెలంగాణ
#AI
మిషన్, T-AIM వంటి ప్రణాళికలకు తోడు కొత్తగా నిర్మించబోయే
అర్హులైన వారందరూ ఒకే కార్డు ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న అనేక సంక్షేమ పథకాలు, సేవలు పొందడానికి వీలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డును రూపొందించామని ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు తెలిపారు.
#FamilyDigitalCard
ద్వారా ప్రజలకు ఎలాంటి బహుళ ప్రయోజనాలు అందుతాయో వివరించారు.
#Telangana
Delighted to meet the senior leadership of Evernorth today. As a global HCC hub,
#Hyderabad
continues to attract top-tier capabilities and investments. We assure our full support and look forward to potential fruitful collaborations -
@revanth_anumula
#InvestInTelangana
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరగనున్నాయి. దసరా పండుగ శుభసందర్భాన్ని పురస్కరించుకుని 11 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరగనున్నాయి.
📚 ముఖ్యమంత్రి
@revanth_anumula
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
@BHEL_India
సీఎండీ కె. సదాశివమూర్తి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన భేటీలో హైదరాబాద్ బీహెచ్ఈఎల్ ప్రస్తుత కార్యక్రమాలను సీఎండీ గారు ముఖ్యమంత్రి గారికి వివరించారు.
🔸 టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు
🔸 దేవాలయాల అభివృద్ధిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ (Yadagirigutta Temple) బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి
@revanth_anumula
ప్రజా కవి, పద్మ విభూషణ్ స్వర్గీయ కాళోజీ నారాయణ రావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాళోజీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాష, సాహిత్యానికి కాళోజీగారు చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఇక పద్మశ్రీ గ్రహీతలకు పింఛన్
- జీవో జారీ చేసిన ప్రభుత్వం
* తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు! పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామం లో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! అదే రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25
భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో సహాయంగా మేమున్నామంటూ ముందుకొచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రూ.5లక్షలు, ముప్పవరపు ఫౌండేషన్ తరఫున వారి కుమారుడు హర్షవర్ధన్ గారు మరో రూ.2.5లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి విరాళం
రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఖైరతాబాద్ లో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి విశిష్ట
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోన్న తెలంగాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
* గల్ఫ్ కార్మికులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం. 2023 డిసెంబర్ 7 నుంచి చోటు చేసుకున్న ఘటనలకు ఇది వర్తిస్తుంది.
*
ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం.
అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ లో ముఖ్యమంత్రి
@revanth_anumula
సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు స్వర్గీయ దాశరథి రంగాచార్య గారి జయంతి సందర్భంగా ఆ బహుభాషా కోవిదుడికి ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు నివాళి అర్పించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ముఖ్యమంత్రి గారు దాశరథి గారి చిత్రపటానికి
శాసనమండలి సభ్యులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాం గారు, ఆమెర్ అలీ ఖాన్ గారు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి
@revanth_anumula
గారిని,
ఉప ముఖ్యమంత్రి
@Bhatti_Mallu
గారిని మర్యాదపూర్వంగా కలిశారు. నూతన ఎమ్మెల్సీలను సీఎం, డిప్యూటీ సీఎం
దేశవ్యాప్తంగా ఆధార్ ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి.
#UIDAI
నెట్ వర్కింగ్ ఢిల్లీలోని సర్వర్లో తలెత్తిన సాంకేతిక కారణంగా ఈ సమస్య తలెత్తింది. దాంతో ఆధార్ ఆధారిత ఓటీపీ సేవలు, రిజిస్ట్రేషన్స్ వంటి సేవలు నిలిచిపోయాయి. ఆ ప్రభావం తెలంగాణలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖ సర్వీసులపైన కూడా
సైయెంట్ గ్రూపు ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 1కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి అందుకు సంబంధించిన చెక్కును
@revanth_anumula
గారిని కలిసి అందజేశారు. ఉప ముఖ్యమంత్రి
@Bhatti_Mallu
గారు, మంత్రి
@OffDSB
గారు కూడా ఉన్నారు. వరద బాధితులను
✅ రీజనల్ రింగ్ రోడ్డుపై ఇక రోజువారీ పరిశీలన
✅ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో భూసేకరణ వేగం పెంచండి
✅ రైతులకు న్యాయం జరిగేలా పారదర్శకత పాటించండి
✅ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే అలైన్మెంట్ ఉండాలి
✅ RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ సమగ్రాభివృద్ధే
ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవాలయ ఆభివృద్ది పనులు ప్రారంభించేందుకుగానూ శృంగేరి పిఠం వారి ఆజ్ఞ కోసం ఉన్నత స్థాయి బృందం శృంగేరి చేరుకుంది. ఈ బృందంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి
@revanth_anumula
గారికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ. 50 కోట్లు కేటాయించినందుకు విప్
@aadisrinivasmla
గారు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి
🔹 జనగామ జిల్లా బాలుడి చికిత్స.. ఇక ప్రజాప్రభుత్వ బాధ్యత
🔹 ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిధులు, చికిత్సకు ఏర్పాట్లు
జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న రెండున్నరేండ్ల బాలుడు మాధవన్ ఆరోగ్య బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి
@revanth_anumula
గారి ఆదేశాలతో ఆ బాలుడికి
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుమేరకు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు స్పందించారు. వారు తన నెల జీతం రూ.1.90 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
🟩 సిద్దిపేట బిడ్డ ఆర్యన్ రోషన్ ఐఐటీలో చేరుతాడిక..
🟩 సెమిస్టర్ ఫీజుతోపాటు ల్యాప్ టాప్ అందించిన కలెక్టర్
🟩 పేదింటి పిల్లల చదువులకు ప్రజాప్రభుత్వం చేయూత
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే
హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు.
విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం విదేశీ పర్యటన.
ఇవాళ సాయంత్రం
వరద బాధితులకు అండగా నిలుస్తామంటూ తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ముందుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి(
#CMRF
)కి ఫిల్మ్ ఛాంబర్ తరపున రూ.25లక్షలు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున రూ.10 లక్షలు, ఫిల్మ్ ఫెడరేషన్ తరపున రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. సహాయ కార్యక్రమాల కోసం
🔹 స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్రా
🔹 కో-చైర్మన్గా శ్రీనిరాజు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ” బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించారు. తన ఒక నెల జీతం రూ.1.85 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. వరద సహాయ కార్యక్రమాల కోసం తన ఔదర్యాన్ని చాటుకున్న
వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత ఏఐజీ హాస్పిటల్స్
@AIGHospitals
యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి
@revanth_anumula
, ఉప ముఖ్యమంత్రి
@Bhatti_Mallu
గార్లను కలిసి ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి గారు,
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా గారు కలిశారు. వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి(
#CMRF
)కి
@KRaheja_Corp
తరపున రూ. 5కోట్ల విరాళం అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజా
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం గారు వారిని
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంయుక్తంగా రూ.25 లక్షలు విరాళం ప్రకటించి ఉదారత చాటుకున్న దర్మకుడు త్రివిక్రమ్ గారికి, నిర్మాతలు
@haarikahassine
ఎస్.రాధాకృష్ణ,
@SitharaEnts
ఎస్.నాగవంశీ గార్లకు ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం ఏర్పాటైన ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా జస్టిస్ షహీమ్
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు, బీసీ కులగణన పూర్తి చేయడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా ఏక సభ్య న్యాయ కమిషన్ ద్వారా వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర
✅ భగవద్గీత స్పూర్తి.. శ్రీకృష్ణుడే మార్గదర్శి
✅ ధర్మ రక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ
✅ జనహితం, భవిష్యత్ తరాల మేలు కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదు
✅ హైడ్రా విషయంలో ఒత్తిళ్ళను పట్టించుకోం.. ఎంతటివారినైనా వదలం
✅ ప్రభుత్వ అస్పత్రుల్లో భోజనానికీ హరే కృష్ణ సంస్థ వారి సహకారం
🔹ముఖ్యమంత్రితో ఐబీఎం (IBM) వైస్ ప్రెసిడెంట్ భేటీ
ముఖ్యమంత్రి
@revanth_anumula
గారిని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐబీఎం
@IBM
వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ టెక్ అడ్వకేసీ) డానియెలా కాంబ్ (Daniela Combe) గారు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న
✅ తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా
ప్రజాప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'కి చైర్మన్గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్
@anandmahindra
గారు వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు
బీసీ, ఎస్పీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ పేద వర్గాల పిల్లలను విభజించినట్టు వేర్వేరు చోట్ల విద్యా బోధన వల్ల సామాజిక అంతరాలు, ఆత్మన్యూనత భావంతో ఉండిపోకుండా, ఆత్మవిశ్వాసంతో అన్ని వర్గాలతో సమానంగా పాఠశాలల్లో విద్యను అభ్యసించాలని ముఖ్యమంత్రి
@revanth_anumula
గారు తెలిపారు. అందుకే
వరదల వలన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న ప్రజల సహాయం కోసం…
నా వంతు బాధ్యతగా,
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.5 లక్షలు…
మరియు గౌరవ AP డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన పంచాయితీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు ,
మొత్తం రూ. 15 లక్షలు విరాళంగా
ముఖ్యమంత్రి
@revanth_anumula
గారిని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
@ShivaSenaIYC
గారు.
యువజన వ్యవహారాలు, క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా 2024-25 వార్షిక బడ్జెట్ లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి రూ.325కోట్లు
🔹 హైదరాబాద్లో ఆర్సీజియం (Arcesium) విస్తరణకు ఒప్పందం
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి
@revanth_anumula
గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డేటా ఆపరేషన్స్
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి
@revanth_anumula
అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ
🔷మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి
🔷జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపునకూ నిధులివ్వండి
🔷కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి
ఢిల్లీ :
🔹తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర జల
తెలంగాణ 1ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలనే లక్ష్య సాధనలో MSMEలు భాగస్వామిగా ఉండాలని, బహుజన పారిశ్రామికవేత్తలు పెరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం నూతనంగా రూపొందించిన MSME Policy-2024 ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
After successfully completing the New York, New Jersey, Washington DC, Dallas and Texas legs of the US Tour, Chief Minister Sri
@revanth_anumula
and his team are going to shortly begin their California pitch.
Following interactions with several top CEOs in the West Coast, the