![B R Naidu Profile](https://pbs.twimg.com/profile_images/1816693033829646336/PDMXzyvV_x96.jpg)
B R Naidu
@BollineniRNaidu
Followers
11K
Following
0
Statuses
190
Chairman of Tirumala Tirupati Devastanams
Hyderabad
Joined July 2024
కల్తీ నెయ్యి కేసులో వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు రిమాండ్ రిపోర్ట్ తో బయటపడ్డ విస్తుపోయే నిజాలు 2019లోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా చేసినట్టు గుర్తింపు 2022లో ఈ సంస్థ ట్యాంకర్లను తిరస్కరించిన టీటీడీ, ఆ తరువాత వైష్ణవి డెయిరీ పేరుతో మళ్లీ సరఫరా కొనసాగించినట్టు విచారణలో తేలిన వైనం తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ నెయ్యి సరఫరా కు ఒప్పందాన్ని పొందినప్పటికీ,...భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ (ఉత్తరప్రదేశ్) మరియు వైష్ణవి డెయిరీ (తిరుపతి) ద్వారా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు నిర్ధారణ అసలైన ఉత్పత్తి సామర్థ్యం కన్నా ఎక్కువగా చూపించి టెండర్ దక్కించుకున్న ఏఆర్ డెయిరీ వార్షిక పాలు, నెయ్యి ఉత్పత్తిని తప్పుడు లెక్కలతో చూపించి టెండర్ సాధించిన ఏఆర్ డెయిరీ అసలు 945.6 మెట్రిక్ టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా, 3,072 మెట్రిక్ టన్నులుగా చూపిన సంస్థ టెండర్ సాధించేందుకు భోలేబాబా డెయిరీ నుంచి ఏఆర్ డెయిరీ కి ₹70 లక్షలు బదిలీ జరిగినట్టు తేలింది టెండర్ కోసం అవసరమైన ₹51 లక్షల డిపాజిట్ మొత్తాన్ని కూడా భోలేబాబా సంస్థే చెల్లించిందని నిర్థరాణ 2024లో ఏఆర్ డెయిరీ కి టెండర్ ₹319.80 కి.గ్రా. ధరకు కేటాయించబడింది, అయితే ఇదంతా అసలు నెయ్యి ధరకు తక్కువగా ఉండటంతో కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించింది టెండర్ దాఖలు సమయంలో 2024 మార్చి 12న చెన్నై నుంచి P.P. శ్రీనివాసన్ తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేశాడు. దీనిని డైరెక్టర్ డైరెక్టర్ పొమిల్ జైన్ సూచనల మేరకు చేశారు. నిందితులు అరెస్ట్ తప్పించుకునేందుకు మొబైళ్లను ఆఫ్ చేసి, కొత్త ఫోన్లు కొనుగోలు చేసి, డిజిటల్ ఆధారాలు నాశనం చేయాలని ప్రయత్నించారు. ఏఆర్ డెయిరీ కి ప్రతి కిలో నెయ్యికి ₹2.75 నుండి ₹3 వరకు కమిషన్ ఇస్తామ��టూ వైష్ణవి, భోలేబాబా డెయిరీలు రహస్య ఒప్పందం జరిగినట్టు రిపోర్ట్ లో పొందుపరిచిన ప్రత్యేక కమిటీ #AdminPost
#TTD
#LadduScam
#tirumalaladdu
#tirumala
30
157
536
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో 4గురిని అరెస్టు చేసిన సిబిఐ దర్యాప్తు బృందం భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేసిన దర్యాప్తు బృందం క్రై నెంబర్ 470/24లో అరెస్టు చేసి తిరుపతి కోర్టులో హాజరు పరిచిన దర్యాప్తు అధికారులు దర్యాప్తులో అక్రమాలు బట్టబయలు....నెయ్యి సరఫరా పేరులో అడుగడుగునా ఉల్లంఘనలు ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఎఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపిన వైష్ణవి డైరీ రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థం లేదని విచారణలో తేల్చిన అధికారులు సమగ్ర విచారణతో అక్రమాలను గుర్తించిన దర్యాప్తు బృందం....మూడు డైరీలకు చెందిన 4గురు అరెస్టు ఇదీ కేసు నేపథ్యం:- గత ప్రభుత్వ హాయంలో తిరుమల లడ్డూ లో అపవిత్ర పదార్థాలు లడ్డూ కల్తీ వ్యవహారం బయటపడడంతో దేశ వ్యాప్తంగా సంచలనం వివాదంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు దర్యాప్తు బృందంలో ఏపీ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టీ, సీబీఐ తరఫున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి తో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు డాక్టర్ సత్యేన్కుమార్ పాండా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు గత ఏడాది విచారణ ప్రారంభించిన సిబిఐ అధికారులతో కూడిన దర్యాప్తు బృందం తిరుమల లడ్డూల తయారీకి టీటీడీ రోజుకు 15 వేల కిలోల ఆవు నెయ్యి వినియోగం తమిళనాడుకు చెందిన AR ఫుడ్స్ కిలో నెయ్యి రూ.320 చొప్పున సరఫరా చేసేలా టెండర్లు ఖరారు జూలై 8న 8 ట్యాంకర్లు రాగా అందులో 4 ట్యాంకర్ల నెయ్యిని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిన అధికారులు అపవిత్ర పదార్థులు నెయ్యిలో కలిసినట్లు జులై 17వ తేదీన NDDB ల్యాబ్ నివేదిక కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వెలుగు చూసిన కల్తీ భాగోతం....దర్యాప్తు, అరెస్టులు #AdminPost
#TTD
#LadduScam
#TirupathiDevasthanam
#Tirumala
37
177
913
X వేదికగా టీటీడీ ని అభినిందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీటీడీని అభినందిస్తున్నాను. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి లక్షలాదిగా వచ్చిన భక్తులకు.... ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో టీటీడీ సఫలీకృతమైంది. పవిత్ర దినాల్లో తిరుమలకు మరింతగా పోటెత్తే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించి చక్కని దర్శన భాగ్యం అందించేందుకు టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. #AdminPost
#TTD
#RathaSaptami2025
#Tirumala
10
20
145
Serving devotees is like serving Lord Venkateswara: TTD Chairman Sri B.R. Naidu I am also a Sevak : Chairman TTD Chairman Sri B.R. Naidu stated that serving Lord Venkateswara’s devotees is equivalent to serving the Lord Himself. He addressed the srivari Sevaks of Lord Venkateswara at the Seva Sadanam in Tirumala on Wednesday evening. Special Thanks for Services During Ratha Saptami During his speech, the Chairman expressed his gratitude to the Sevaks who were fortunate to serve the Lord. He particularly thanked those who provided exceptional services to the devotees on the occasion of Ratha Saptami. He also encouraged everyone to remain cheerful and return to their native villages, even if they encounter any challenges in performing their duties. Reflecting on the past, he shared how there were days when he visited Tirumala multiple times without being able to get the Lord’s darshan, but with Lord Venkateswara’s blessings, he now had the opportunity to serve as the TTD Chairman. He expressed his deep gratitude for this rare privilege. TTD Chairman, Sri Naidu emphasized that he considered himself a servant and spoke humbly before the Sevaks. He mentioned how pleased he was to address the Sevaks who had tirelessly worked day and night on Ratha Saptami to ensure smooth services. He assured that steps would be taken to provide the opportunity to serve Lord Venkateswara to more pilgrims. Automatic Service Allocation for Devotees After his speech, the Chairman pressed the Dip System button to automatically allocate services to 520 people online for serving in the temple, as part of an effort to streamline the process. TTD Chairman was felicitated by the sevaks and staff who honored him with a shawl and presented him with a memento of Lord Venkateswara. Prior to this, the Chief Public Relations Officer provided an update to the Chairman regarding the progress of the Seva services since the inception of Srivari seva . Experiences of Sevaks Before the Chairman’s speech, Sevaks from Bengaluru, Siddipet, Nalgonda, Prakasam, and London shared their experiences of serving the devotees on Ratha Saptami with him. Devotee from Bengaluru A devotee from Bengaluru expressed that having the opportunity to serve Lord Venkateswara was a great blessing. He shared how his long-held wish to witness the Chakra Snanam (Sacred Conch Bath) was fulfilled on this Ratha Saptami. Devotee from Siddipet A devotee from Siddipet, Soumya, spoke about the devotion, patience, and service learned through the experience, and how these values could be applied back to one’s home or village for positive results. She also thanked all the volunteers who worked behind the scenes, ensuring the smooth delivery of services during Ratha Saptami. Devotee from London A devotee from London, Rita, shared her experience of witnessing the services provided to the devotees, including the Lord’s darshan, distribution of prasadam (sacred food), drinking water, and maintaining cleanliness at TTD, all of which left a deep impression on her. Issued by TTD Public Relations Officer
4
2
9
చైర్మన్ బీఆర్ నాయుడు అదేశంతో టీటీడీ లో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం టీటీడీ ఉద్యోగులుగా ఉంటూ హిందూ మతేతర సంప్రదాయాలను అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను గుర్తించిన అధికారులు నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం, ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది నేడు అన్యమతాన్ని అభ్యసిస్తూ...భక్తుల మనోభావాలను, టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న కొందరు ఉద్యోగులు హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే... టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు అదేశం 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలి చేయాలని ఉత్తర్వులు ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని అదేశం అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం #AdminPost
#TTD
#TirumalaTirupatiDevasthanam
#Tirupati
35
102
493
టీటీడీ పై స���ఎం చంద్రబాబు సమీక్ష ఈ నెల 11 న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ, అదనపు ఈఓ, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తిరుమల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, తొక్కిసలాట ఘటనాంతర పరిస్థితులపై సీఎం రివ్యూ చేసే అవకాశం రివ్యూలో పలు ఆంశాలపై టీటీడీకి దిశానిర్ధేశం చేయనున్న సీఎం #AdminPost
#TTD
#tirumala
#TirupatiStampede
#CBN
5
12
64
తిరుమలలో కనివినిఎరుగని రీతిలో రథసప్తమి ఉత్సవాలు జరుగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం ప్రశాంత వాతావరణంలో గ్యాలరీల్లో నుండి భక్తులు వాహనసేవలను దర్శించుకుంటున్నారు ఇప్పటికే లక్షలాది భక్తులు సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్నారు #TTD
#rathasapthami
#tirumala
3
12
78
తిరుమలలో వైభవంగా మొదలైన రథసప్తమి ఉత్సవాలు సూర్యజయంతి సందర్భంగా సప్తవాహనాలపై ఊరేగనున్న శ్రీవారు మొదటగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న మలయప్పస్వామి వాయువ్య దిశ ( మేదరమిట్ట మూల) లో వాహనాన్ని నిలపనున్న టీటీడీ సూర్యోదయం అనంతరం సూర్య కిరణాలు తాకిన వెంటనే ప్రత్యేక హారతి, నివేదన అనంతరం 6:38 నిమిషాలకు తిర���గి వాహనసేవ ప్రారంభం ఉ 8 గంటలకు చిన్నశేష, ఉ 10 గంటలకు గరుడవాహనం పై దర్శనమివ్వనున్న శ్రీవారు వాహనసేవలో పాల్గొన్న చైర్మన్ బీర్ నాయుడు దంపతులు, బోర్డు సభ్యులు, అధికారులు #AdminPost
#TTD
#RathaSaptami
3
7
55
నాలుగు మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ అర్థరాత్రి సమయంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి కలియతిరిగిన చైర్మన్ బీఆర్ నాయుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని భక్తులను ఆరా తీసిన చైర్మన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు, సదుపాయాలు ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా....సమిష్టిగా పనిచేసి రథసప్తమి ఉత్సవాలను దిగ్విజయం చేయాలని అధికారులకు చైర్మన్ సూచన #AdminPost
#TTD
#RathaSaptami
#tirumalastampede
#TirumalaTirupatiDevasthanam
3
51
388
రథసప్తమి ఉత్సవాలకు ముస్తాబైన తిరుమల క్షేత్రం ఉత్సవాలను తిలకించేందుకు తరలివచ్చే భక్తులకు విస్త్రుతంగా ఏర్పాట్లు గ్యాలరీలలో వేచివున్న భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలు వితరణ #AdminPost
#TTD
#tirumalahills
7
29
295
శ్రీవారి ఆలయంలోని లడ్డూ పొటును పరిశీలించిన చైర్మన్ బీఆర్ నాయుడు లడ్డూ తయారీలో వినియోగించే ముడిసరుకులు, చెక్కర పాకం, లడ్డూలను ఉండలు పట్టే విధానాన్ని పరిశీలించిన చైర్మన్ రోజుకు ఎన్ని లడ్డూలు , ఏయే అన్నప్రసాదాలు తయారు చేస్తారని అధికారులను అడిగి తెలుసుకున్న చైర్మన్ లడ్డూ తయారీ విధానం పద్ధతి ప్రకారం , చక్కగా ఉందని సంతృప్తి వ్యక్తం చేసి....సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంభందిత అధికారులను అదేశించిన చైర్మన్ #AdminPost
#TTD
#TTDevastanams
#Laddu
21
44
561
రథసప్తమి దృష్ట్యా ఈనెల స్థానికుల దర్శనంలో మార్పు చేసిన టీటీడీ ఫిబ్రవరి 4న రథసప్తమి ఉత్సవాలు సందర్భంగా మొదటి మంగళవారానికి బదులుగా రెండవ మంగళవారం ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం ఏర్పాటు దర్శన టోకెన్లను ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో& తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో జారీ స్థానికులు ఈ మార్పును గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి #AdminPost
#TTD
#Tirumala
3
10
46
తిరుమలలో ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటన దృష్టిలో ఉంచుకొని రథసప్తమికి పటిష్ట ఏర్పాట్లు చేశాము సూర్యజయంతి పురస్కరించుకొని ఘనంగా ఏర్పాట్లు చేశాం రథసప్తమి వేడుకలకు రెండు లక్షమంది వచ్చే అవకాశంతో తగిన ఏర్పాట్లు 4వ తేదీన ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం జరుగుతుంది ఆరోజున ఏడు వాహన సేవలపై శ్రీవారు దర్శనమిస్తారు రథ సప్తమి కారణంగా పలు ఆర్జిత సేవలు,ప్రత్యేక దర్శనాలు రద్దు ఫిబ్రవరి 3 వ తేదీన తిరుపతి సర్వ దర్శన,కాలినడక టికెట్లు రద్దు రూ.300/- దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు నిర్ధేశిత సమయానికి రావాలి గ్యాలరీలో వెళ్ళే ప్రవేశ,నిష్కరణ మార్గాలు ఏర్పాటు చేశాం మాడవీధుల్లో వాహనసేవలను తిలకించేందుకు వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా ఆహార పాణ్యాలు పంపిణి ఆలయం చుట్టూ సీనియర్ అధికారులతో పర్యవేక్షణ వేసవి తాపం ,చలి కలగకుండా షెడ్లు ఏర్పాటు ఎనిమిది లక్షల లడ్డూలను బంపర్ స్టాక్ లో పెట్టుకుంటాం ప్రయాగరాజ్ శ్రీవారి నమూనా ఆలయాన్ని రోజుకు పది వేల మంది దర్శించుకుంటున్నారు చక్కగా ప్రయాగరాజ్ లో పనిచేస్తున్న టీటీడీ సిబ్బందికి ధన్యవాదాలు వైకుంఠ ద్వార దర్శన తొక్కిసలాట ఘటన పై జ్యుడీషియల్ విచారణ జరుగుతోంది #TTD
#tirumala
#tirupatistampede
#tirumalaladdu
#tirupathidevasthanam
3
19
252