Bhumana Abhinay Reddy
6 months
వై.యస్.ఆర్.సీ.పీ.కి తిరుపతి యువత జై జై..
స్థానిక రైల్వే కాలనీకి చెందిన యువ నాయకులు వినోద్, రూపేష్,హుస్సేన్, ఇందా, కల్యాణ్, వంశీ, బాలాజీ తదితరులు సుమారు 2వేల మంది ప్రవీణ్ రాయల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. వారికి స్థానిక ఎమ్మెల్యే మరియు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర